జిల్లాలో కమలం పార్టీ అల్లకల్లోలమైంది. బీజేపీలో ఉన్న నలుగురు నేతలు కూడా తలోదారి అన్నట్లు తయారైంది. కొత్త, పాత నేతలు గ్రూపులుగా విడిపోయి అస్తవ్యస్తంగా మారింది. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఎవరికి వారు యమ
కేంద్ర మంత్రి, బీజేపీ నేత జ్యోతిరాధిత్య సింధియా తన పంతాన్ని నెగ్గించుకున్నారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తన విధేయులకు టిక్కెట్లు ఇప్పించడంలో ఆయన సఫలీకృతులయ్యారు.