రాష్ట్ర బీజేపీలో హనుమాన్ జయంతి రోజు కీలక పరిణామం చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు చేస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను బుజ్జగించే పనిలో కాషాయ పార్టీ తలమునకలైం�
బీజేపీలో బీసీ చిచ్చు రగులుకున్నది. బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామక ప్రకియపై బీసీ నేతలు భగ్గుమంటున్నారు. ఆగ్రవర్ణాల పార్టీ అనే ముద్రను కొనసాగించేలా రాష్ట్ర నాయకత్వం తీరు ఉన్నదని మండిపడుతున్నారు.
గొడవలు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే బీజేపీ, వరంగల్లో శనివారం నిర్వహించిన నిరుద్యోగ మార్చ్లోనూ అదే ప్రయత్నాలు చేసింది. ఎప్పుడూ పోలీసులు అనుమతి ఇవ్వలేదనే సాకుతో లొల్లి మొదలు పెట్టే బీజేపీకి, ఈసారి �