కృష్ణా జలాలు.. కేఆర్ఎంబీపై వాస్తవాలు వివరించేందుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కుల సాధనే లక్ష్యంగా ఈ నెల 13న నల్లగొండలో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో హాజరై వ�
బీఆర్ఎస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. సీఎం కేసీఆర్కు సెంటిమెంట్గా భావించే హుస్నాబాద్లో ఎన్నికల తొలి ప్రజా ఆశీర్వాద సభ ఆదివారం నిర్వహిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో ప్రజాఆశీర్వాద స�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు చుక్కెదురైంది. ఆయన ఊకదంపుడు మాటలు వినలేక జనం సభ జరుగుతుండగానే వెళ్లి పోయారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత అంగడి మైదానంలో గురువారం సాయంత్రం నిర్వహి�
కల్లిబొల్లి మాటలు.. వంచించే ముచ్చట్లు తప్ప ఓరుగల్లు ప్రజలకు ఏ హామీ ఇచ్చింది లేదు. ఆహా.. ఓహో అంటూ ఆర్భాటం చేయడం తప్ప.. వరంగల్ ప్రజల దశాబ్దాల డిమాండ్లను పట్టించుకున్నది లేదు. అందుకే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఊ�