జిల్లా బీజేపీలో గ్రూపు రాజకీయం రచ్చకెక్కింది. జిల్లా అధ్యక్షుడి నియామకంతో మొదలైన గ్రూపు రాజకీయం మరింత రాజుకుంది. జిల్లాలో అంతంతమాత్రంగానే ఉన్న బీజేపీ క్యాడర్ నాలుగైదు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారు
‘రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ముఖ్యమంత్రిని బీజేపీలోని కొందరు మఖ్య నేతలు రహస్యంగా కలుస్తారు. రహస్య సమావేశాలు పెడితే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వస్తుందా? రహస్యంగా భేటీ అవుతున్న ఆ నేతలక�
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను కాదని.. మా మునూరు ఎయిర్పోర్ట్ క్రెడిట్ కోసం అధికార బీజేపీ, కాంగ్రెస్ పా ర్టీల నాయకులు పోటీపడ్డారు. ఈ ఘటన తమదంటే తమదేనంటూ వారి నాయకుల చిత్రపటాలకు క్షీరాభిషేకాలు, పుష్పాభిషేక�
ప్రధాని మోదీ వరంగల్ పర్యటనకు ముందే బీజేపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి నర్సంపేటలోని బీజేపీ కార్యాలయంపై సొంత పార్టీ నేతలే దాడులు చేసి అద్దాలు, కుర్చీలు విరగ్గొట్టారు. సాక్ష్యాత్తు ఈ లొల్లి అంతా పార్టీ �