Lok Sabha Elections | లోక్సభ ఎన్నిలకు ఐదో జాబితా విడుదల చేసిన బీజేపీ.. కంగనా రనౌత్కు టికెట్
లోక్సభ ఎన్నికల కోసం అధికార బీజేపీ ఐదో జాబితా విడుదల చేసింది. 111 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
UP Polls : బీజేపీ 91 మంది అభ్యర్థులతో యూపీలో మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీంతో మొత్తం 294 సీట్లలో అభ్యర్థులను ప్రకటించినట్లైంది బీజే
చండీఘఢ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం 27 మంది అభ్యర్ధులతో కూడిన జాబితాను ప్రకటించింది. కెప్టెన్ సింగ్ నేతృత్వంలోని పీఎల్సీ, ఎస్ఏడీ-సంయుక్త్లతో కలిసి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కా
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ గురువారం పలువురు అభ్యర్ధులతో జాబితాను ప్రకటించింది. సీఎం పుష్కర్ సింగ్ ధమిని కాషాయ పార్టీ ఖతిమా నుంచి బరిలో దింపింది. దివంగత సీడీసీ చీఫ్ �
Goa Assembly polls: ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు గడువు దగ్గరపడింది. ఫిబ్రవరి 10న తొలి దశ పోలింగ్ మొదలు యూపీలో ఏడు దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో