Hyderabad | తన కుటుంబంలో జరుగుతున్న గొడవలలో బామ్మర్దులు జోక్యం చేసుకుంటున్నారని వారిపై కోపంతో ద్విచక్ర వాహనాన్ని దహనం చేసిన ఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
సడెన్గా బైక్పై మంటలు రావడంతో ఆపే ప్రయత్నంలో అదుపుతప్పి కింద పడిపోవడంతో ఓ యువకుడు మృతిచెందగా మరో యువకుడికి గాయాలైన ఘటన మండలంలోని శ్రీశైలం రోడ్డుపై వంగూరు గేటు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున చోటు చేసు
ఫైనాన్స్ ప్రతినిధుల వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి బైక్కు నిప్పుపెట్టిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గూడురులో చోటుచేసుకున్నది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. గూడురు గ్రామానికి చెందిన �
ఆస్తి వివాదంలో ఓ యువకుడు తన తమ్ముడి ఇంటి ఎదుట బైక్ తగులబెట్టుకున్నాడు. ఈ ఘటన శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్రాబోర్ సమీపంలో జరిగింది.