Urea | కాంగ్రెస్ పాలనలో యూరియా దొరకగా రైతులు ప్రతినిత్యం నరకయాతన పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం రైతు వేదికల వద్ద శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్ల�
హైదరాబాద్లోని బాలాపూర్లో వెల్దండ మండలం కేస్లీ తండాకు చెందిన యువకుడు దారుణ హత్యకుగురైన ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండావాసుల కథనం మేరకు కేస్లీ తండాకు చెందిన డేగావత్ బుజ్జి, పూల్సింగ్
బిజినేపల్లి: నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటుచేసుకున్నది. కన్నతండ్రిని ఇనుపరాడ్డుతో కుమారుడు కొట్టి చంపాడు. బిజినేపల్లికి చెందిన నరసింహ (55), మహేష్ తండ్రీ కొడుకులు. అయితే నిన్న రాత్రి మద్య�