ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో తనపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులకు చేసిన ఫిర్యాదులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కీలక విషయాలను వెల్లడించారు. ‘నేను ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన
Arvind Kejriwal | మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వ్యక్తిగత కార్యదర్శి (Private Secretary) బిభవ్ కుమార్ (Bibhav Kumar)పై వేటు పడింది.