కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు. మండలంలోని దేశ్ముఖి, పిల్లాయిపల్లి, జగత్పల్లి, పెద్దగూడెం, జూలూరు,
చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశంకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం బీ-ఫామ్లు అందజేశారు. కాసాని వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి, ఎమ్మెల్యే గా
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్ప�
చేవెళ్ల, భువనగిరి లోక్సభ స్థానాల్లో విజయం సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ బీసీ అస్ర్తాన్ని సంధించింది. అధికార కాంగ్రెస్ ఓసీలకు టికెట్లు కేటాయించగా.. బీఆర్ఎస్ పార్టీ మాత్రం బడుగు, బలహీన వర్గాల నేతలైన