Crime news | మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన గ్రామంలో దారుణం జరిగింది. ఇటీవల వేముల గ్రామంలో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను మరవక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.
Ala Venkateswar Reddy | మండలంలోని కప్పెట గ్రామంలో రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ వేడుకలకు హాజరై ప్రత్యేకంగా పూజలను నిర్వహించార
మహబూబ్నగర్ జిల్లా (Mahabubnagar) భూత్పూర్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై మూడు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు.
దైవదర్శనానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మండలంలోని అమిస్తాపూర్కు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఐదుగురికి స్వల్ప గాయాలైన ఘటన కడప జిల్లాలోని ఒంటిమిట్ట ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకున్�