ఉమ్మడి పాలనలో శిథిలావస్థకు చేరిన ఆలయాలు స్వరాష్ట్రంలో అభివృద్ధి పథంలో సాగుతున్నాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ
కరీంనగర్ను రాష్ట్రంలోనే గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని 18వ డివిజన్ (రేకుర్తి)లో 1.90 కోట్లతో చేపడుతున�
కరీంనగర్ను గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని 14, 59వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మేయర్ యాదగిర�
మంత్రి కేటీఆర్ మంగళవారం వేములవాడలో పర్యటించనున్నారు. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబుతో కలిసి 72కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు.