Srisailam | స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్ర పరిధిలో బుధవారం పారిశుధ్య స్వచ్ఛసేవా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముందుగా గంగాధర మండపం నుంచి నందిగుడి వరకు అవగాహన ర్యాలీ తీశారు.
Srisailam Temple | శ్రీశైలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఎం శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. ఆలయ ఈవోగా బుధవారం ఆయనను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను గురువారం ఆలయ�
Rathotsavam | ప్రముఖ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి ఆరుద్ర నక్షత్రం సందర్భంగా స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఆలయంలో మంగళవారం ఉదయం అర్చక వేదపండితులు పంచామృతాభిషేకాలు, వివిధ రకాల ఫలోదకాలు, శుద�
Srisailam | జ్యోతిర్లింగం, శక్తిపీఠమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.