ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువనీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడీసీలో ఆశ్రయం పొందుతున�
‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలనా? లేక రాం బందుల రాజ్యమా? అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూ రు గౌరీశంకర్ ప్రశ్నించారు.