మధ్యప్రదేశ్లోని ఉజ్జయినీ మహాకాళేశ్వరుడి (Ujjain Mahakal Temple) ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. హోలీ సందర్భంగా మహాకాళేశ్వరుడికి భస్మ హారతి (Bhasma Aarti) ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఐదుగురు పూజారులతోపాటు �
నిత్యం బిజీ షెడ్యూల్తో ఉండే టీమ్ఇండియా (Indian cricketers) కుర్రాళ్లు ఆలయంలో ప్రత్యక్షమయ్యారు. వేకువజామునే తొలిపూజలో పాల్గొని మహాకాళేశ్వరునికి (Mahakaleshwar Temple) ప్రత్యేక పూజలు చేశారు.
Sawan Month | ఉత్తరాది రాష్ట్రాల్లో శ్రావణ మాసం ఆరంభమైంది. శ్రావణ మాసం తొలిరోజు కావడంతో ఇవాళ ఉదయం నుంచే ఆలయాల్లో అర్చకులు మంత్రోచ్ఛరణలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Rakshabandhan | ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి రాఖీ | రక్షబంధన్ సందర్భంగా మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని జ్యోతిర్లింగ క్షేత్రం మహాకాళేశ్వరుడి ఆలయంలో ఆదివారం వేకువ జామున భస్మ హారతి కార్యక్రమాన్ని అర్చకులు వైభవంగా నిర్వ