Mangaluru High Alert: మంగుళూరులో హై అలర్ట్ ప్రకటించారు. ఓ మర్డర్ కేసులో నిందితుడైన సుహాష్ శెట్టి అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపారు. అయిదుగురు వ్యక్తులు కొడవల్లు, కత్తులతో అతన్ని నరికేశారు.
Criminal Laws: ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలు.. కొత్త న్యాయ చట్టాల్లో ఉన్న సంక్లిష్టత నుంచి తప్పించుకోలేరని ప్రధాని మోదీ అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన మూడు న్యాయ చట్టాల అమలును ఆయన జాతికి అంకితం చేశారు. భా�
Criminal Laws: భారతీయ శిక్ష్మా స్మృతి(ఐపీసీ) స్థానంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వ కొత్త న్యాయ చట్టాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ న్యాయ స్మృతులకు చెందిన బిల్లులు కూడా ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందాయి. అయ�
ఇటీవల చట్ట సభల్లో ఆమోదం పొందిన మూడు క్రిమినల్ చట్టాల అమలుకు కేంద్రం కసరత్తు ప్రారంభించింది. మూడు క్రిమినల్ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సా�