రాష్ట్రంలో ‘భారత్ రైస్' పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రాష్ర్టాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నది. ర
‘బియ్యం ధరలు రోజురోజుకూ ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో సామాన్యుల కోసం భారత్ రైస్ పేరిట కొత్త పథకాన్ని ప్రారంభించాం. 29కే కిలో సన్నబియ్యం. ఎవరికి కావాలనా మీ సమీపంలోని కేంద్రీయ భండార్, నాఫెడ్, ఎన్సీసీఎఫ్�
Bharat Rice | ‘భారత్ రైస్' బ్రాండ్ పేరుతో బియ్యం అమ్మకాల్ని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. సబ్సిడీ రేటులో కిలో రూ.29 ధరకు 5 కిలోలు, 10 కిలోల బియ్యం బ్యాగుల్ని మార్కెట్లోకి విడుదల చేసింది.
Bharat Rice | ఈ ఏడాది దేశంలో బియ్యం ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ‘భారత్ రైస్’ పేరుతో రాయితీపై బియ్యం అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. ఇవాళ (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూ
బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు ‘భారత్ రైస్' పథకాన్ని మంగళవారం నుంచి ప్రారంభిస్తున్నట్టు కేంద్ర ఆహార శాఖ సోమవారం ప్రకటించింది.
Bharat Rice | దేశవ్యాప్తంగా బియ్యం ధరలు పెరిగిన వేళ సామాన్యులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. వచ్చే వారం నుంచే ‘భారత్ రైస్’ (Bharat Rice) పేరిట కి