శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో అయోధ్య అక్షింతల కలశ శోభాయాత్రను మంగళవారం నిర్వహించారు.
దివంగత, మాజీ మంత్రి గడ్డెన్న సేవలు చిరస్మరణీయమని, ఆయన లోటు ఎన్నటికీ తీరదని పలువురు నాయకులు పేర్కొన్నారు. భైంసా మండలంలోని లింగా, దేగాం గ్రామాల్లో, మండల పరిషత్ కార్యాలయంలో గడ్డెన 19వ వర్దంతిని ఘనంగా నిర్వహ�
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. భైంసా పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు.
నిర్మల్ : భైంసా అల్లర్ల వెనుక ఎంతటివారున్నా వదిలిపెట్టమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఇటీవల ఘర్షణలు చోటుచేసుకున్న మహాగావ్ గ్రామంతోపాటు భైంసా ప�