సామాన్య ప్రజానీకానికి అనువుగా దేశీ, గ్రామ్య భాషలకు ప్రాధాన్యమివ్వడం శాతవాహన చక్రవర్తుల కాలంలో మరింత స్థిరపడింది. తెలుగు ప్రాంతాన్నే కాక, దక్షిణా పథంలో అధిక భాగాన్ని దాదాపు 450 సంవత్సరాల పాటు మొత్తం 30 మంది
భాగవతం ఆణిముత్యాలు (ఐ-బీఏఎం) ఆధ్వర్యంలో సింగపూర్లో రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు – 2022 జరుగుతున్నాయి. తెలుగు భాగవత ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న ఈ పోటీల్లో సింగపూర్లో ఉన్న ఎవ�
భాగవతం ద్వితీయ స్కంధంలో బ్రహ్మ-నారద సంభాషణ రూపంగా నిక్షిప్తమై ఉన్న సంక్షిప్త ‘భగవల్లీలావతార కథనం’లో అమాత్యుడు పోతన ‘పృథువు’ అవతార పరమార్థాన్ని అల్పాక్షర రమణీయంగా, అనల్ప భావ పరిమళ భరితంగా ఈ ఉత్పలమాలలో �
Bhagavatam | తెలుగు భాగవత ప్రచార సమితి వారి ఆధ్వర్యములో సింగపూర్ నుండి 5వ అంతర్జాతీయ భాగవత జయంతి ఉత్సవాలు ఫేస్బుక్, యూట్యూబ్ లైవ్ ద్వారా ఘనంగా నిర్వహించారు. ఐదున్నర గంటలపాటు కొనసాగిన ఈ
శ్రీనాథ, పోతనలు బావ, బావమరుదులు అని లోకంలో కథలు వ్యాప్తిలో ఉన్నాయి. పోతన అచ్చమైన తెలంగాణ వాడు. శ్రీనాథుడేమో తీరాంధ్రవాడు. వారి భక్తిమార్గంలో, జీవిత విధానంలో ఉన్న వైరుధ్యం వల్లనో ఏమో అటువంటి కథలు పుట్టాయి. �