పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ఓ కురువృద్ధుడు కళ్ళకు అద్దాలు లేకుండా భగవద్గీతను ప్రతిరోజు చదువుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు . ఓదెలకు చెందిన బీరం లింగయ్య 90 సంవత్సరాలు పైబడి ఉంటాడు. అతడు ప్రతీర�
కృష్ణార్జునుల చిత్తరువుల్లో ఎక్కడ చూసినా కృష్ణుడు నిలబడే ఉంటాడు. అర్జునుడు పరమాత్మ పాదాల చెంత చేతులు జోడించి మోకరిల్లి కనిపిస్తాడు. అర్జునుడు మానసిక సంఘర్షణ నుంచి బయటపడేందుకు కృష్ణుని శరణువేడాడు. కృష్
తండ్రి ఆదేశం గానీ, అభిమతం గానీ ప్రకటితం కాకుండానే ఆయన మనసెరిగి, తండ్రి శంతనుడు వలచిన దాశరాజు కూతురు సత్యవతితో వివాహం జరిపించి, ఒకరకంగా శ్రీరాముడు, పరశురాముల కన్నా ‘పితృభక్తి’లో అగ్రగణ్యుడై నిలిచా డు భీష�