మాఘమాసోత్సవాల్లో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శుక్రవారం ఏకోత్తర సహస్ర కలశవాహన కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. కలశాల్లో శుద్దోదకాలు, ద్రవ్య కలశాల్లో ఆయా దేవతలను ఆవాహనం చేశ�
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23, 24 తేదీల్లో సహస్ర కలశాభిషేకం నిర్వహిస్తున్నందున స్వామివారికి రోజువారీగా నిర్వహించే నిత్య కల్యాణాలు నిలిపి వేయనున్నట్లు దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి ఒక ప్ర
భద్రాచలం సీతారామచంద్రస్వామికి సికింద్రాబాద్ బోయినపల్లికి చెందిన అబ్బరాజు లక్ష్మి, అపర్ణ-విజయ్ దంపతులు బంగారు లాకెట్ను స్వామి వారికి ఆదివారం బహూకరించారు.
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలకు వేళైంది. ఈ నెల 13 నుంచి జనవరి 2 వరకు ముక్కోటి ఏకాదశి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించన�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ సన్నిధిలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండోరోజు సోమవారం లక్ష్మీతాయారమ్మ భక్తులకు సంతానలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు.