Yashasvi Jaiswal | ఇంగ్లండ్తో రెండో టెస్టులో డబుల్ సెంచరీ చేసిన భారత యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఇలాకాలో సంబురాలు జరుగుతున్నాయి. యశస్వి స్వస్థలం అయిన ఉత్తరప్రదేశ్లోని బదోహిలో క్రికెట్ అభిమానులు సంబురాలు �
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే
Durga Puja Pandal | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
కుటుంబ కలహాలు| కుటుంబ కలహాలతో సొంత తమ్ముడితోపాటు అతని భార్యను కొట్టి చంపిన అన్న.. వారి ఏడాది వయసున్న కుమారుడి అవయవాలను కోసి కిరాతకంగా హత్యచేశాడు.