భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నిర్లక్ష్యం బయటపడింది. ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో�
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ఆరు నెలల సమయం ఇచ్చామని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. అవసరమైతే ఆ హామీల అమలు కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు
ఉవ్వెత్తున కదలివచ్చిన జన ప్రవాహంతో సభా ప్రాంగణం జాతరను తలపించించి. చేతిలో గులాబీ జెండా, మెడలో కండువాతో సభకు హాజరైన యువత ‘కొత్త’ ఊపును తీసుకొచ్చింది. వాహనాలన్నీ సభా ప్రాంగణం వైపు పరుగులు పెట్టడంతో రెట్టి
పల్లెప్రగతి మరోసారి తెలంగాణ పల్లెలను దేశంలోనే అగ్రభాగాన నిలిపింది. పచ్చదనం, పరిశుభ్రత ద్వారా కాలుష్యం, ఆరోగ్య సమస్యల నుంచి ప్రజలను కాపాడుకోవడంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్పిరేషనల్ జిల్లాగా నిలి�