గిరిజనులను మోసంగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరు తప్పదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్నాయక్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ లంబాడీలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట�
యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్లో 2.80లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. మొత్తంగా 6.5లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశా రు. ఈ సీజన్లో నాలుగున్నర లక్షల టన్నుల వడ్లు �
కాంగ్రెస్ పార్టీయే తనకు మోసం చేసిందని ఆ పార్టీ సూరత్ ఎంపీ అభ్యర్థి నీలేశ్ కుంభానీ (Nilesh Kumbhani) చెప్పారు. తాను పార్టీకి ధోఖా చేసినట్లు అంతా అంటున్నారని, కానీ పార్టీయే మొదట తనకు చెయ్యిచ్చిందని ఆగ్రహం వ్యక్తం
NOTA | కాంగ్రెస్ అభ్యర్థి ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ వేసిన ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి పోటీలో లేకుండాపోయారు. ఈ నేపథ్యంలో ‘నోటా’తో బ