అంకితభావంతో పనిచేస్తే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు కంతి లక్ష్మి నిరూపించారు. చేస్తున్న పనిని ఊసడించుకోకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతిరో�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీలు ఉత్తమ పురస్కారాలను అందుకున్నాయి. రాష్ట్రంలోని ఎనిమిది పల్లెలకు జాతీయస్థాయి అవార్డులు రాగా, ఉమ్మడి జిల్లాకే రెండు దక్కాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రా
ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాలకు రాష్టస్థాయిలో ఉత్తమ పురస్కారాలు ప్రకటించగా.. శుక్రవారం రాజేంద్రనగర్లోని వ్యవసాయ యూనివర్సిటీలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి ప్రదానం చేశారు.
హైదరాబాద్లో అందజేసిన డీజీపీ మహేందర్రెడ్డి నల్లగొండ ప్రతినిధి, మే 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని పోలీస్స్టేషన్ల స్థాయిలో విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 187 మంది పోలీస్ సిబ్బందికి హైదరాబాద్లోని డీజీ