Metro | సాధారణంగా ప్రయాణ సమయంలో ఆకలేస్తే తినడం సర్వసాధారణమే. అయితే, రూల్స్ పాటింకపోతే అధికారుల ఆగ్రహానికి గురికాక తప్పదు. తాజాగా ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ప్రజలపై మరో ధరల పిడుగు పడనుంది. బెంగళూరు నగర పౌరులకు అక్కడి మెట్రో రైల్ కార్పొరేషన్ (బీఎంఆర్సీఎల్) షాక్ ఇవ్వబోతున్నది. మెట్రో రైల్ చార్జీలను భారీగా పెంచడానికి రంగం సిద్ధ
మురికి దుస్తులు ధరించాడన్న కారణంగా ఓ అన్నదాతను బెంగళూరులో మెట్రో రైలు ఎక్కనివ్వలేదు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు ఈ నెల 24న సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు.
Bengaluru Metro | రోజూ లక్షల మందికి ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్) వివాదంలో చిక్కుకుంది. మెట్రోలో సెక్యూరిటీ సూపర్వైజర్ (security supervisor) చేసిన ఓ పనికి విమర్శలు వెల్ల