Bengal violence | వక్ఫ్ (సవరణ) చట్టం (Waqf Act) కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని ముర్షిదాబాద్లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారాయి. శనివారం మాల్దా, ముర్షిదాబాద్
Bengal Violence : పశ్చిమ బెంగాల్లోని కూచ్బెహర్లో ఓ మైనారిటీ మహిళపై దాడి ఘటనను కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి ఖండించారు. ఏ వర్గానికి, కులానికి చెందిన మహిళలపైనా దాడులు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని బీర్బమ్లో జరిగిన హింసలో 8 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. అయితే ఆ కేసును సీబీఐకి అప్పగించాలని ఇవాళ కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బెంగాల్ ప్రభుత్వ
బీర్భూమ్ జిల్లాలో జరిగిన సజీవ దహనం విషయంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఇలాంటి సంఘటనలు గుజరాత్, రాజస్థాన్లో కూడా చోటు చేసుకున్నాయని వ్యాఖ్యానించారు. అయితే తాను ఈ సంఘ
Committee on Bengal violence: బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుగా పోలీసుల సమన్వయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని కోర్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ డీజీపిక ఇవాళ జాతీయ మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. మే 31వ తేదీన హాజరుకావాలంటూ తన నోటీసుల్లో పేర్కొన్నది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న హింస గురిం�
MHA team: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతున్నది.
Union Home Ministry: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను