సిక్కింలోని పంగలోఖ వన్య ప్రాణుల అభయారణ్యంలో 3,640 మీటర్ల ఎత్తులో ఒక బెంగాల్ టైగర్ కనిపించిందని అధికారులు తెలిపారు. సిక్కిం, బెంగాల్, భూటాన్ల కేంద్రంగా ఉన్న ఈ వన్య ప్రాణుల అభయారణ్యం 128 చదరపు కిలోమీటర్ల వి
ఆవాసం కోసం రాయల్ బెంగాల్ టైగర్ నాలుగు రాష్ర్టాలను చుట్టేసింది. ఐదు నెలల్లో దాదాపు 2,000 కిలోమీటర్లు ప్రయాణించింది. లేళ్లు, దుప్పులు వంటి జంతువులు పుష్కలంగా ఉండే ప్రదేశం కోసం అన్వేషించింది. అదే సమయంలో తనత
కోల్కతా: ఫొటోలో కనిపిస్తున్న నల్ల చిరుత పేరు ‘సాయ’. బెంగాల్లోని బుక్సా టైగర్ రిజర్వ్లో ఉండేది. 2018 నుంచి ఇది కనిపించకుండాపోయింది. ఏమైపోయిందోనని అధికారులు, జంతుప్రేమికులు ఆందోళనచెందారు. కాలం గడిచింది. �