Suvendu Adhikari | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి వెళ్ళగొడతామని అన్నారు.
రాష్ర్టాన్ని విభజించే ఏ ప్రయత్నాన్ని అయినా వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సోమవారం ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ సహకార సమాఖ్య వ్యవస్థను తాము విశ్వసి�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ రణరంగంగా మారింది. బీర్భమ్ ఘటనపై బీజేపీ, టీఎంసీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు పంచ్లు విసురుకున్నారు. తోప�
పశ్చిమబెంగాల్ ప్రతిపక్ష నేత, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి సాక్షాత్తూ శాసనసభలోనే తమ పార్టీకి చెందిన నలుగురు రెబెల్ ఎమ్మెల్యేలను బెదిరించారు. మీపై ఐటీ దాడులు చేయిస్తానని హెచ్చరించారు. దీంతో ఆ నలుగ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల తొలి రోజున సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. దీంత�
కోల్కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఇవాళ వాకౌట్ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. నందీగ్రామ్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓడిపోయినట్లు ప్రతిపక్ష