కేంద్రం అమలు చేస్తున్న ప్రయాస్ పథకంతో విరమణ కార్మికులకు భరోసా లభిస్తుందని కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ థానయ్య పేర్కొన్నారు. ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు ఈ స్కీం వర్తిస�
సంప్రదాయ పద్ధతిలో కాకుండా తడిపొడి విధానంలో వరి సాగు చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొలానికి నిరంతరం నీళ్లు పెట్టడం వల్ల సారవంతమైన భూమి పై పొరలు కొట్టుకుప�
వరికి కేరాఫ్గా ఉన్న ఉమ్మడి శామీర్పేట మండలంలో ఇతర పంటల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సాహంతో
భారతదేశం ఆహార నూనెల వినియోగంలో మూడింట రెండు వంతుల దిగుమతికి ఏటా సుమారు రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తున్నది. ఈ నూనెల దిగుమతిలో ప్రధానమైనది పామాయిల్. ఎందుకంటే ఇది ప్రపంచ మార్కెట్లలో చౌకైనది. ప్రధానంగా ఇండోనే