వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకు కేసీఆర్పై సిబిఐ కేసులు పెడుతున్నారా? అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమని ఆ పార్టీ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ అన్నారు. గురువారం ఎదులాపురం మున్సిపాలిటీ సెంటర్
బీఆర్ఎస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండాలు ఎగురవేయాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ శ్రేణులకు పిలుపునిచ్చారు.