కౌలు రైతుగా పంటలను సాగు చేసుకున్న రైతు ఇప్పుడు భూస్వామి అయ్యాడు. కూరగాయ పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని మంభాపూర్ శివారులోని గ్రీన్ ఎకర్లో రైతుహనీఫ్
వ్యవసాయంలో అధిక దిగుబడుల కోసం రైతులు సరికొత్త విధానాలను అవలంబిస్తున్నారు. ముఖ్యంగా కూరగాయల సాగులో అంటుకట్టే విధానాన్ని పాటిస్తూ మంచి లాభాలు పొందేందుకు ‘కృషి’ చేస్తున్నారు. బీర, సోర, కాకర వంటి తీగ జాతి ప�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని కిష్టంపేట గ్రామంలో 150 ఎకరాల్లో వరి సాగువుతోంది. అంతర పంటగా బీర వేశారు. నాట్లు వేసిన వారం తర్వాత బీర విత్తనాలను పొలం గట్ల పక్కన నాటుతారు. 20 రోజుల్లో తీగలు వస్తాయి. వీటికి
కూరగాయల సాగు.. రైతులకు ప్రతిరోజూ ఆదాయం తెచ్చిపెడుతున్నది. వ్యాపారులు,ఉద్యోగుల కన్నా ఎక్కువ సంపాదించే అవకాశం కల్పిస్తున్నది. అలాంటి కూరగాయల పంటలలో.. ‘బీరకాయ’ముఖ్యమైంది.