వెంగళరావునగర్ : ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ దవాఖానాలో పనిచేస్తున్న 15 మంది సిబ్బందికి బుధవారం కొవిడ్ నిర్థారణ అయ్యింది. 12 మంది వైద్యులతో పాటు మరో ముగ్గురు సిబ్బంది కరోనా బారిన పడినట్లు దవాఖానా సూపరింటె
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
అడ్మిషన్ దొరుకుతుందా? ఈఎన్టీ దవాఖానకు ఫోన్కాల్స్ వెల్లువ ఇతర రాష్ట్రాల నుంచి రోజూ రెండువేల కాల్స్ సుల్తాన్బజార్, మే 25: దేశవ్యాప్తంగా బ్లాక్ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో ఇప్పుడు అందరిచూపు కోఠిలో�
రంగారెడ్డి జిల్లా దవాఖానలో మరో 100 ఆక్సిజన్ పడకలు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి కొండాపూర్, మే 18: కొవిడ్ రోగులను గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటికి వైద్య సర్వే దేశానికే ఆదర్శంగా నిలుస్తు�
తీవ్ర ఒత్తిడిలో తెలంగాణ వైద్య వ్యవస్థ, సిబ్బంది భారీ ఎత్తున ఐదు రాష్ర్టాల నుంచి తరలివస్తున్న కరోనా రోగులు వారితోనే నిండిపోయిన సగం పడకలు.. ఇక్కడి బాధితులకు ఇక్కట్లు! కట్టడిలేకుంటే వ్యవస్థ కుప్పకూలే ప్రమా
కొవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వం ఏర్పాటు వారంలో 60 వేలకు పెరుగనున్న సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 25,292 బెడ్లు ఖాళీ అందుబాటులో 6,401 ఆక్సిజన్..2,865 ఐసీయూ బెడ్లు హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా సెకండ్వే�
దవాఖానల్లో పడకల సంఖ్యను పెంచుతున్నాం | గ్రేటర్ హైదరాబాద్మున్సిపల్కార్పొరేషన్పరిధిలోని ప్రభుత్వ దవాఖానల్లో పడకల సంఖ్య పెంపు కొనసాగుతుందని తెలంగాణ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) రమేష్�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజూ 20 వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతన్నాయి. మంగళవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో కూడా 23 వేలకుపైగా మందికి కరోనా పాజిటివ్ వచ్చిం