CM Revanth | వేములవాడ టెంపుల్కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy ) ఆదేశించారు.
MLA Arekapudi Gandhi | నియోజకవర్గంలో చెరువుల సంరక్షణతో పాటు సుందరీకరణ అభివృద్ది పనులకు ప్రత్యేక కృషి చేస్తున్నట్లు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ (MLA Arekapudi Gandhi) అన్నారు.
మంచిర్యాల పట్టణంలోని ప్రధాన రహదారిపై నాలుగు చోట్ల చేపడుతున్న జంక్షన్ల సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ ప్రగతి నిధులతో ఐబీ చౌరస్తా, టీటీడీ కల్యాణ మండపం, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీటాకీసు చ�
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : జిల్లా కేంద్రాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్ అన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మావల వద�