Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా మిలిటరీ స్టేషన్ (Bathinda Military Station) లో ఇటీవల కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పంజాబ్పోలీసులు (Punjab Police) నలుగురు జవాన్లను చంపింది ఓ సైనికుడే అని �
Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా సైనిక స్థావరం (Bathinda Military Station)లో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్ గాయాలతో మరో జవాను ప్రాణాల�
పంజాబ్లో బుధవారం కలకలం రేగింది. తెల్లవారుజామున 4.35 గంటల ప్రాంతంలో బఠిండా మిలటరీ స్టేషన్లో ఆగంతకులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాల్పుల అనంతరం సాయుధులు ఘటనాస్థలి నుంచి పారి
Bathinda Military Station: 28 క్యాట్రిడ్జ్లు.. ఒక రైఫిల్.. రెండు రోజుల క్రితం బఠిండా మిలిటరీ స్టేషన్ నుంచి మాయం అయ్యాయి. ఆ తర్వాత ఇవాళ ఆ మిలిటరీ కేంద్రంలో ఫైరింగ్ ఘటన జరిగింది. ఈ ఘటనలో నలుగురు జవాన్లు గాయపడ�
పంజాబ్లోని (Punjab) బఠిండా మిలిటరీ స్టేషన్లో (Bathinda Military Station) కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మృతిచెందగా పలువురు గాయపడ్డారు.