రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ విద్యార్థుల మెస్చార్జీలను త్వరలోనే పెంచుతామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు.
పేద ప్రజల కోసం సకల సౌకర్యాలతో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కాలనీల్లో బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల �
కూకట్పల్లిలో నేటి నుంచి.. ‘15-18’ ఏండ్ల పిల్లకు టీకాలు ఏర్పాటు చేసిన వైద్యాధికారులు బాలానగర్, జనవరి 2 : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కనిపించకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నది. ఆరోగ్య తెలం�