మార్పు మార్పు అంటే ఏమో అనుకున్నం. పాతికేండ్ల కిందటి రోజుల్ని మళ్లీ తెస్తరనుకోలేదు. నాడు కరెంటు చార్జీల పెంపు మీద తిరగబడిన రైతులపై నాటి టీడీపీ సర్కారు ఉక్కుపాదం మోపింది. శాంతియుతంగా జరుపుతున్న నిరసనపై బష
కేంద్రం రూపొందించిన జాతీయ విద్యావిధానం తెలంగాణ అస్థిత్వానికి గొడ్డలిపెట్టు లాంటిదని పలువురు వక్తలు పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ బషీర్బాగ్లోని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అ�
అతనో మద్యం వ్యాపారి....దాదాపు 8 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకాలు లేకుండా టెండర్లలో మద్యం షాపులను దక్కించుకుంటూ వ్యాపారం చేశాడు. కానీ దురదృష్టవశాత్తు 2023లో జరిగిన మద్యం టెండర్లలో అతడికి మద్యం షాపు దక్కలేదు.
ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఉదయం పదిన్నరకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవుతున్నారనే సమాచారం తెలుసుకొని బీఆర్ఎస్ శ్రేణులు భారీ సం�
ఫార్ములా-ఈ కారు రేసు వ్యవహారంలో ఈడీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయంలో రెండు గంటలుగా విచారణ కొనసాగుతున్నది.
Telangana | ఇది తెలంగాణ చరిత్రలో చీకటిరోజు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న, ఎగతాళి చేస్తున్న విపక్షనేతల్లో ఇప్పుడు మరో నేత చేరారు. ఆయనే వీర సమైక్యవాది, చంద్రబాబు చేలా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
కాంగ్రెస్ (Congress) నాయకులు రైతాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender reddy) అన్నారు. పొద్దున లేస్తే ప్రజలను మభ్యపెట్టడమే కాంగ్రెస్ పనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
విద్యా సంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయం : మంత్రి సబితా | విద్యాసంస్థల ప్రారంభానికి ఇదే సరైన సమయమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని అన్ని విధాలుగ