ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో శరన్నవరాత్రులు ఆదివారం వైభవంగా ప్రారంభమైయ్యాయి. తొలి రోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం ఘట స్థాపనతో అమ్మవారిని ప్�
దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి ఉత్సవాలు అక్టోబరు 15వ తేదీ ఆదివారం నుంచి 23వ తేదీ సోమవారం వరకు జరుగనున్నాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులక�
బాసర సరస్వతీ అమ్మవారి ఆలయానికి భక్తులు ఆదివారం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం కానున్న దృష్ట్యా అమ్మవారి దర్శనానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు.