పాలకుర్తి మండలం బసంతనగర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో కార్మికులకు బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామి ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి, సైబర్ నేరాల నియంత్రణ పట్ల శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
పాలకుర్తి మండలం బసంత్ నగర్ ఎస్సై ఆర్ స్వామికి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ చేతిలో మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డును శుక్రవారం అందజేశారు.
Sailor Jugraj Singh : హిమాచల్ ప్రదేశ్తో పాటు పంజాబ్(Punjab)లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు(Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఒక యువ సెయిలర్(