గుమ్మడవల్లి సమీపంలోని పెదవాగు ప్రాజెక్టు పరిధిలో గల లోతట్టు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. కొందరు రైతులు యథేచ్ఛగా ఆక్రమించి సాగు చేసుకుంటున్నా పట్టించుకునే అధికారులు కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున�
శంలో ఎందుకూ పనికిరాకుండా ఉన్న వేల ఎకరాల బంజరు భూముల్లో బంగారు పంటలు పండించే అత్యంత సులువైన మార్గాన్ని బనారస్ హిందూ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
Minister Errabelli | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల బంజరు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
వనపర్తి జిల్లాలో జలదృశ్యం ఆవిష్కృతమైంది. వర్షపు నీటిబొట్టును ఒడిసిపట్టి పొలాలకు మళ్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు చెక్డ్యాంల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్
నల్లగొండ పల్లెల్లో ఇప్పుడు ఎక్కడలేని సంబురం. మూడు తరాలను బలిగొన్న ఫ్లోరైడ్ విషపు నీళ్ల నుంచి ఈ పల్లెలకు విముక్తి కల్పించే శివన్నగూడెం ప్రాజెక్ట్ చకచకా కడుతున్నరు. దశాబ్దాల కరువుకి, వలస బతుకుకి చిరునా�
బతుకమ్మ పండుగ వచ్చిందంటే అందరిచూపూ మళ్లేది ఒక పువ్వుమీదికే.. తెల్లగా పిండి ఆరబోసినట్టు బీళ్లన్నీ పరుచుకొని తెలంగాణలో ఎక్కడ చూసినా పుష్కలంగా కనిపించే ఆ పువ్వు ‘గునుగు పువ్వు’. తెలతెలవారుతుండగా మంచుబింధ