ఎల్బీనగర్ : ఇంటి నిర్మాణ అనుమతుల సమయంలోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్న నిబంధనలను తీసుకుని రావాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మంగళవారం కొత్తపేట న్
సిటీబ్యూరో, సెప్టెంబర్ 21(నమస్తే తెలంగాణ) : చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు నగరంలోని 966 మురికి వాడల్లో భరోసా కేంద్రం, అక్షయ విద్యా స్వచ్ఛంద సంస్థ సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన�
బేగంపేట్ :తనపై అత్యాచారం జరిగిందని ఓ మహిళ రాంగోపాల్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అబిడ్స్కు చెందిన ఓ మహిళ ఈ న
ఇబ్బందికర పరిస్థితుల్లో వచ్చిన బాధితులకు అన్ని సేవలు మహిళా అధికారులతోనే కీలకమైన దర్యాప్తు బాధితులు భవిష్యత్తులో తలెత్తుకుని తిరిగేలా దిద్దుబాటు సత్ఫలితాలిస్తూ.. లక్ష్యాన్ని చేరుకుంటున్న భరోసా కేంద్�
హైదరాబాద్ : మహిళలు, పిల్లల రక్షణ కోసం అదేవిధంగా వారికి సహాయంగా రాష్ట్ర మహిళా-శిశు సంక్షేమశాఖ భరోసా కేంద్రం ఏర్పాటు చేసి నేటికి ఐదేళ్లు. ఈ సందర్భాన్ని పూర్తిచేసుకుని అడిషనల్ కమిషనర్ ఆఫ�