తెలంగాణ బార్ కౌన్సిల్ పాలకవర్గం గడువు ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీరును హైకోర్టు ఆక్షేపించింది. ఎన్నికల షెడ్యూలును నివేదించాలని గత విచారణలో ఆదేశిస్తే ఎంద
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాడు కేసీఆర్ ఏర్పాటుచేసిన దేశంలోని తొలి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటున్న సీఎం రేవంత్రెడ
వరంగల్ యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ లా, కాకతీయ విశ్వవిద్యాలయం(వరంగల్), అనంత లా కాలేజీ(కూకట్పల్లి)లో న్యాయశాస్త్ర ప్రవేశాలు ఆపినట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫు సీనియర్ న్యాయవాది రవిచందర్ హైకోర్టుక�
స్వలింగ వివాహాలకు వ్యతిరేకంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) తీర్మానం చేసింది. అన్ని రాష్ర్టాలకు చెందిన బార్ కౌన్సిల్ సభ్యులు ఆదివారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.