మహబూబ్నగర్ బార్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం ముగిశాయి. ప్రధాన ఎన్నికల అధికారి కొండయ్య నేతృత్వంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగిం ది. మొత్తం 424 మంది ఓటర్లు ఉండగా అ
మంచిర్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో ఎన్నికల కమిషనర్ అనిల్ రాజ్, అసిస్టెంట్ కమిషనర్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు.
రాష్ట్రంలో బార్ అసోసియేషన్ల ఎన్నికలు ఈ నెల 28న శాంతియుతంగా జరిగేలా చూడాలని నిర్వహణ క మిటీలను తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మ న్ ఏ నరసింహారెడ్డి కోరారు. ఓటర్ల జా బితాను ఆయా అసోసియేషన్లకు పంపిన ట్టు వెల్లడి
హైకోర్టు బార్ అసోసియేషన్కు శుక్రవారం జరిగే ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి ఒక ప్రకటనలో కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠ�