ఇంటి ఆవరణలో నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసుకున్న ఓ బావిలో ఇద్దరు చిన్నారులు పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటన బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకున్�
ఉమ్మడి జిల్లాలో కొన్నిరోజులుగా అంతుచిక్కని వైరస్తో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికే లక్షల కోళ్లు మృతిచెందగా.. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం, బోర్లం క్యాంపులో ఓ పౌల్టీఫాంలో ఆదివారం దా�
మారెడ్డి జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్నది. శుక్రవారం బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామంలో 44.1డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడం గమనార్హం. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత �