Banks | దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకర్లను వారి బాండ్ పోర్ట్ఫోలియోల వివరాలను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. శనివారం ప్రభుత్వ బ్యాంకుల అధిపతులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామ�
అమెరికా, యూరప్ల్లో నెలకొన్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో గత వారం ఎన్ఎస్ఈ నిఫ్టీ 313 పాయింట్ల భారీ నష్టాన్ని చవిచూసి, 17,100 వద్ద ముగిసింది.
ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా, ఐరోపా ద్రవ్య వ్యవస్థల్లో ఏర్పడిన అలజడి, అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం, ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థల్లో ఆటుపోట్లు చూస్తుంటే ఇదంతా ఎటు దారితీస్తుందా అనే భయం కలుగుతున్నది.