గతంలో సరైన రోడ్లు, సౌకర్యాలు లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గుక్కెడు నీళ్ల కోసం చెలిమెలు, వాగుల వెంట తిరిగేది. కరెంటు లేకపోవడంతో కట్టెల పొయ్యి వెలుగులో ప్రసవాలు జరిగేవి. తండాలో ఎవరైనా అనారోగ్యం బా
ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకొనే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరిజన ఆంత్రప్రెన్యూర్షిప్ అండ్ ఇన్నోవేషన్ (సీఎంఎస్టీఈఐ) పథకం వరంగా మారింది.
ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్, మోతె గ్రామాల్లో రికార్డు సమయంలో హైలెవల్ వంతెనల నిర్మాణాలు పూర్తి చేసినట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశా�