లక్ష్యం మరీ పెద్దదేం కాదు. కెప్టెన్ రోహిత్ దూకుడుతో మ్యాచ్ ‘ఇక ఏకపక్షమే’ అనుకున్నారంతా. కానీ సారథి నిష్కమణ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. బంతి వేగాన్ని సైతం నియంత్రిస్తున్న మందకొడి పిచ్పై �
అరంగేట్రం మహిళల అండర్-19 ఆసియాకప్లో యువ భారత్ టైటిల్ విజేతగా నిలిచింది. ఆదివారం పూర్తి ఏకపక్షంగా సాగిన ఆఖరి పోరులో భారత్..బంగ్లాదేశ్పై ఘన విజయం సాధించింది. తెలంగాణ యువ క్రికెటర్ గొంగడి త్రిష అర్ధసె
భారత యువ కిషోరాలు శుభ్మన్ గిల్, రిషబ్ పంత్..బంగ్లాదేశ్పై గర్జించారు. భవిష్యత్ ఆశాకిరణాలుగా భావిస్తున్న ఈ ఇద్దరు.. బంగ్లాపై సూపర్ సెంచరీలతో కదంతొక్కారు. ఘోర రోడ్డు ప్రమాదంలో కొరి ప్రాణంతో బయటపడి మ�
బంగ్లాదేశ్తో తొలి టెస్టు కోసం భారత క్రికెటర్లు ప్రాక్టీస్లో మునిగిపోయారు. చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా ఈనెల 19 నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్టుకు తెరలేవనుంది. ఇందుకోసం సోమవారం టీమ్ఇండియా క్రికెటర్ల
స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగే క్రికెట్ సిరీస్ను వెంటనే రద్దు చేయాలని హిందూ జాగరణ సమితి..బీసీసీఐని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని క�
స్వదేశంలో సుమారు ఆరు నెలల విరామం తర్వాత బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతున్న భారత జట్టు ఈ మేరకు సన్నాహకాలు మొదలుపెట్టింది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఈనెల 19 నుంచి జరుగబో