అసమంజమైన డిమాండ్ల ద్వారా తమపై ఒత్తిడి పెంచడానికి ప్రయత్నిస్తే ప్రజా మద్దతుతో కార్యాచరణ చేపట్టవలసి వస్తుందని బంగ్లాదేశ్ ఆపద్ధర్మ ప్రభుత్వ ముఖ్య సలహాదారు మొహమ్మద్ యూనస్, ఆయన సహాయకులు శనివారం హెచ్చర�
బంగ్లాదేశ్లో మళ్లీ రాజకీయ సంక్షోభం రాజుకుంటున్నది. తన పదవికి రాజీనామా చేస్తానని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి మొహమ్మద్ యూనస్ హెచ్చరించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో దీనికి నిరసనగా శనివా
ద్వైపాక్షిక ఒప్పందానికి విరుద్ధంగా ఇండో-బంగ్లా సరిహద్దు వెంబడి ఐదు ప్రాంతాల్లో కంచె నిర్మించేందుకు భారత్ ప్రయత్నిస్తున్నట్టు బంగాదేశ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మక
నిరుడు తమ దేశంలో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలపై జరిగిన దాడులు చాలావరకు రాజకీయ పరమైనవేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొన్ని మాత్రం మత పరమైనవని అంగీకరించింది. ఈ దాడులపై నమోదైన కేసుల్ల