ఉమ్మడి జిల్లాకు చెందిన మహాకవి బమ్మెర పోతనను పాలకులు, అధికార యంత్రాంగం మరిచిపోయింది. ఆయన రచించిన భాగవతాన్ని భావితరాలకు అందించాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన బమ్మెర పోతన డిజిటల్ మ్యూజియం రెండేళ్లుగా మూతప
CM KCR | బమ్మెర పోతన జయంతి సందర్భంగా.. ఆయనను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్మరించుకున్నారు. భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసిన సాహితీ తేజోమూర్తి పోతన అని కొనియాడారు. కవిగా, సాహితీవేత్తగా, తె�
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
సహజ పండితుడు, మహాకవి బమ్మెర పోతన ఘనత భావితరాలకు తెలిసేలా చారిత్రక నగరం వరంగల్లో ప్రభుత్వం డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేసింది. పోతన తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతతో డిజిటలైజ్ చేశారు. సరళ గంభీరమైన