Special teams | పదో తరగతి పరీక్షల్లో విద్యార్థుల సామార్థ్యాన్ని పెంచేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బాల్కొండ మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ తెలిపారు.
బాల్కొండ మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో మంగళవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తెల్లవారుజామున 2.30గంటలకు కారులో వచ్చిన గుర్తుతెలియని �
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమైని సీడీపీవో జానకమ్మ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో జానకమ్మ, సూపర్వైజర్ విజయరాణి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల�
పేదలందరికీ ఆరు గ్యారెంటీ పథకాలను అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. చాలా గ్రామాల్లో అధికారులు సమయపాల�