క్యాతనపల్లి ఘటనపై గవర్నర్ జోక్యం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. గురువారం ఆదిలాబాద్ జైలులో ఉన్న మాజీ ఎంపీ బాల్క సుమన్తో పాటు ఇతర నాయకులను బీఆర్ఎస్ నే
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా వాయిదాల పేరిట దౌర్జన్యంగా వ్యవహరించిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిలదీసిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన
చట్టబద్ధంగా ఎన్నికైన కౌన్సిలర్లకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, అధికారులు పక్షపాత ధోరణితో అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఒక ప్రకటనలో ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో అరాచకాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అ
మంచిర్యాల జిల్లా క్యాతన్పల్లిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రమాణ స్వీకారానికి సంబంధించిన గొడవ ఘటనపై రామకృష్ణాపూర్ పోలీసులు నమోదు చేసిన క్రైం నం బర్ 40/26, 41/26 రెండు కేసులో బాల్క సుమన్, వారి అనుచరులను అర�